సన్నీ డియోల్ – గోపీచంద్ మలినేని మూవీ లేటెస్ట్ అప్ డేట్

సన్నీ డియోల్ – గోపీచంద్ మలినేని మూవీ లేటెస్ట్ అప్ డేట్

Published on Apr 24, 2024 3:19 PM IST

బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ తో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తన నెక్స్ట్ మూవీని తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది బాలకృష్ణ తో ఆయన తెరకెక్కించిన వీరసింహారెడ్డి మంచి విజయం అందుకుంది. అయితే అనంతరం రవితేజతో గోపీచంద్ తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ కాగా కొన్ని కారణాల రీత్యా అది క్యాన్సిల్ అయింది.

ఇక లేటెస్ట్ బాలీవుడ్ న్యూస్ ప్రకారం త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ కానున్న గోపీచంద్, సన్నీ డియోల్ కాంబో మూవీ జూన్ నుండి షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఎస్ థమన్ సంగీతం అందించనున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ గా నిర్మిస్తుండగా యువ బాలీవుడ్ నటి హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు