నైజాం – 4.1 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.05 కోట్లు
సీడెడ్ 1.15 కోట్లు
గుంటూరు – 54 లక్షలు
నెల్లూరు – 24 లక్షలు
కృష్ణ – 51 లక్షలు
వెస్ట్ గోదావరి – 29 లక్షలు
తూర్పు గోదావరి – 52 లక్షలు
ఇక 2వ రోజు మొత్తం ఏపీ తెలంగాణలో షేర్ చూసినట్టు అయితే 8.4 కోట్లు వసూలు కాగా మొత్తం రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 18.77 కోట్లు షేర్ ఐ రాబట్టి స్ట్రాంగ్ గా నిలిచింది. ఇక ఈ ఆదివారం కూడా మంచి నెంబర్ సెట్ చేసే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వగా దిల్ రాజు నిర్మాణం అందించిన సంగతి తెలిసిందే.