మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘ఎవడు’ చిత్ర షూటింగ్ ఈ నెల 27 నుండి ప్రారంభం కానుంది. ‘బృందావనం’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన వంశి పైడిపల్లి డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్ర షూటింగ్ 27 నుండి జరుగుతుండగా చరణ్ 30వ తేదీ నుండి షూటింగ్లో పాల్గొంటాడు. శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన సమంతా హీరొయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో కనిపించబోతున్నాడు. సంగీత సంచలనం దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
ఎవడు షూటింగ్లో పాల్గొననున్న రామ్ చరణ్
ఎవడు షూటింగ్లో పాల్గొననున్న రామ్ చరణ్
Published on Apr 18, 2012 4:48 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : కోర్ట్ – గుడ్ కాన్సెప్ట్ తో సాగే డీసెంట్ కోర్ట్ డ్రామా !
- సమీక్ష: దిల్ రూబా – ఆకట్టుకోని లవ్ డ్రామా
- సర్ప్రైజ్.. ముందే ఓటిటిలోకి వచ్చేసిన “ఏజెంట్”
- లేటెస్ట్.. “వీరమల్లు” కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
- అల్లు అర్జున్, అట్లీ మూవీపై ఫ్యాన్స్ ఆందోళన.. ఎందుకంటే?
- వీడియో : పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ (సప్తగిరి)
- పవన్ మీటింగ్ ముందు బండ్ల గణేష్ పోస్ట్ వైరల్!
- పోల్ : ఈ వీకెండ్ మీరు ఏ సినిమా చూడాలని అనుకుంటున్నారు?