అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘సుడిగాడు’ సినిమాతో సంగీత దర్శకుడిగా శ్రీ వసంత్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తరువాత ఆయన పలు హిట్ సినిమాలకు సంగీతం అందించారు. అయితే, ఆయన ప్రస్తుతం రచయితగా మారారు. తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ మూవీ ‘మహారాజ’ నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది.
నిధిలన్ స్వామినాథన్ డైరెక్ట్ చేసిన ‘మహారాజ’ మూవీకి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అయితే, ఈ సినిమాకు శ్రీ వసంత్ పాటలతో పాటు మాటలు కూడా రాశారు. ఈ సినిమాలోని ‘అమ్మ నీకే నాన్నయ్యనా’ అనే పాట బాగా పాపులర్ అయ్యింది. అజనీష్ లోక్ నాథ్ సంగీతం ఈ పాటకు మరో అసెట్ గా నిలిచింది.
ఇక శ్రీ వసంత్ కు చెందిన డబ్బింగ్ కంపెనీ “పోస్ట్ ప్రో మీడియా వర్క్స్ లోనే ‘మహారాజ’ మూవీ డబ్బింగ్ జరుపుకోవడం విశేషం. గతంలో ‘కార్తికేయ-2’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ కూడా ఇక్కడే డబ్బింగ్ జరుపుకుంది.
రచయితగా మారిన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వసంత్
రచయితగా మారిన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వసంత్
Published on Jun 14, 2024 9:35 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ‘దేవర-1’ – ఆకట్టుకునే ఎమోషనల్ యాక్షన్ డ్రామా !
- “దేవర 2” పై కొరటాల ఇంట్రెస్టింగ్ క్లారిటీ..!
- ఓటీటీలోకి వచ్చేసిన “స్త్రీ 2”.. కానీ
- ప్రీ సేల్స్ లో “దేవర” సెన్సేషన్.. మరో రికార్డు మైల్ స్టోన్
- Devara: తెలుగు రాష్ట్రాల్లో “దేవర” మ్యానియా.. అనేక చోట్ల భారీ కటౌట్స్
- లేటెస్ట్.. “గేమ్ ఛేంజర్” నుంచి మరో క్రేజీ అప్డేట్ కి టైం ఫిక్స్
- Devara: నార్త్ లో కూడా “దేవర” హవా!?
- Devara: యూఎస్లో దేవర ర్యాంపేజ్.. 75వేల టికెట్లు సేల్!