ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “మత్తు వదలరా 2”

ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “మత్తు వదలరా 2”

Published on Oct 11, 2024 7:14 AM IST


యంగ్ అండ్ టాలెంటెడ్ యువ హీరో శ్రీ సింహా హీరోగా టాలీవుడ్ ప్రామిసింగ్ కమెడియన్ సత్య కూడా సాలిడ్ రోల్ లో దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన రీసెంట్ హిట్ చిత్రం “మత్తు వదలరా 2” కోసం తెలిసిందే. మరి పార్ట్ 1 కి కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు సాధించి అదరగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని మాత్రమే కాకుండా యూఎస్ లో కూడా మంచి లాభాలు ఈ సినిమా అందుకోగా శ్రీ సింహా కెరీర్ లో సాలిడ్ హిట్ గా నిలిచింది.

మరి ఈ సినిమా ఫైనల్ గా ఓటీటీ రిలీజ్ కి వచ్చేసింది. ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. సో ఈ క్రేజీ థ్రిల్లర్ కామెడీని చూడాలి అనుకేవారు నెట్ ఫ్లిక్స్ లో ట్రై చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించగా ఫరియా అబ్దుల్లా ఫీమేల్ లీడ్ లో నటించింది అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు