నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘అధినాయకుడు’ మార్చి కి వాయిదా పడింది. తొలుత మహా శివరాత్రి కి విడుదల చేద్దాం అని భావించగా, కొన్ని అనివార్య కారణాల వలన చిత్రాన్ని మార్చి 23 కి వాయిదా వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చిత్రం లో బాలకృష్ణ సరసన లక్ష్మీ రాయ్ మరియు సలోని నటించగా, జయసుధ ప్రత్యేక పాత్ర లో కనిపించనున్నారు. పరుచూరి మురళి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పద్మ కుమార్ చౌదరి నిర్మాత. రాజకీయ కథాంశం తో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తోంది. కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “దేవర” కి తారక్ కెరీర్ లోనే హైయెస్ట్ బిజినెస్?
- AI సాయంతో విజయ్ సినిమాలో దివంగత హీరోని సృష్టి!?
- వైరల్.. “అఖండ 2” పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన బోయపాటి.!
- ‘కల్కి 2898 ఏడి’ : రిలీజ్ డేట్ పై లేటెస్ట్ అప్ డేట్
- ఓటిటి : ఫైనల్ గా ప్రపంచం ఎదురు చూస్తున్న “గాడ్జిల్లా -1” కి డేట్ ఫిక్స్
- ఊహించని లెవెల్లోకి మారుతున్న “కన్నప్ప”.. సీన్ లోకి అక్షయ్ కుమార్
- ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ : ఆ రికార్డు బ్రేక్ చేయలేకపోయిన ‘విజిల్ పోడు’ సాంగ్