ఈగ ఇండియన్ సినిమా స్థాయిని పెంచుతుంది అంటున్న సమంత

ఈగ ఇండియన్ సినిమా స్థాయిని పెంచుతుంది అంటున్న సమంత

Published on Feb 1, 2012 4:44 PM IST

ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో సోషియో ఫాంటసి గా తెరకెక్కుతున్న చిత్రం ‘ఈగ’. ఈ సినిమాలో సమంత హీరొయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. సమంత ఈ చిత్రం గురించి మాట్లాడుతూ రాజమౌళి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈగ కచ్చితంగా ఇండియా సినిమాలో మైలు రాయి నిలిచిపోతుంది. ఇండియా సినిమాలో ఇంతకు ముందెప్పుడూ లేని స్థాయిలో భారీ సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నారు. ప్రత్యేక టెలిస్కోపిక్ కెమెరాలతో మరియు గ్రాఫిక్స్ వర్క్ తో మన సాంకేతిక విలువలు పెంచేస్థాయిలో ఉంటుందని, చాలా నమ్మకంగా చెబుతుంది. ఏ మాయ చేసావే, బృందావనం, దూకుడు లాగే ఈగ కూడా భారీ విజయం సాధిస్తుందని అంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు