ప్రత్యేకం : ఎన్.ఇ.సి .సి చైర్మన్ ని కలిసిన గణేష్ బాబు

ప్రత్యేకం : ఎన్.ఇ.సి .సి చైర్మన్ ని కలిసిన గణేష్ బాబు

Published on Feb 1, 2012 9:35 PM IST


బండ్ల గణేష్ తెలుగు పరిశ్రమలో చెప్పుకోదగ్గ నిర్మాత .ఈయన ఇప్పుడు “నెతిఒనల్ ఎగ్ సెంట్రల్ కమిటీ” సభ్యుడిగా ఎంపికయ్యారు 2012 నుండి 2017 వరకు ఈయన ఈ కమిటి సభ్యుడిగా చెయ్యనున్నారు ఈ మధ్యనే నెక్ చైర్మన్ శ్రీ అనురాధ దేశాయ్ ని కలిశారు ఈ ఫోటో అప్పుడు తీసిందే. ప్రస్తుతం గణేష్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కలయిక లో వస్తున్న “గబ్బర్ సింగ్” చిత్రాన్ని మరియు జు.ఎన్.టి.ఆర్ మరియు శ్రీను వైట్ల దర్శకత్వం లో వస్తున్న మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు