బండ్ల గణేష్ తెలుగు పరిశ్రమలో చెప్పుకోదగ్గ నిర్మాత .ఈయన ఇప్పుడు “నెతిఒనల్ ఎగ్ సెంట్రల్ కమిటీ” సభ్యుడిగా ఎంపికయ్యారు 2012 నుండి 2017 వరకు ఈయన ఈ కమిటి సభ్యుడిగా చెయ్యనున్నారు ఈ మధ్యనే నెక్ చైర్మన్ శ్రీ అనురాధ దేశాయ్ ని కలిశారు ఈ ఫోటో అప్పుడు తీసిందే. ప్రస్తుతం గణేష్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కలయిక లో వస్తున్న “గబ్బర్ సింగ్” చిత్రాన్ని మరియు జు.ఎన్.టి.ఆర్ మరియు శ్రీను వైట్ల దర్శకత్వం లో వస్తున్న మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రత్యేకం : ఎన్.ఇ.సి .సి చైర్మన్ ని కలిసిన గణేష్ బాబు
ప్రత్యేకం : ఎన్.ఇ.సి .సి చైర్మన్ ని కలిసిన గణేష్ బాబు
Published on Feb 1, 2012 9:35 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : రత్నం – సిల్లీ యాక్షన్ ఎంటర్ టైనర్!
- మీకు తెలుసా? : కమల్ తో సౌందర్య చేయాల్సిన మొదటి సినిమా ఇదని
- లెటర్బాక్స్డ్ టాప్ 100 లో మహేష్ బాబు డబుల్ బొనాంజా
- ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో “ఓ మై గాడ్ 2” తెలుగు
- ‘అఖండ – 2’ : ఆ రోజున అనౌన్స్ మెంట్ రానుందా ?
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఫ్యామిలీ స్టార్’
- బజ్ : మ్యూజికల్ అప్ డేట్ కి రెడీ అవుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ ?