‘విశ్వం’ను శ్రీను వైట్ల 75 రోజుల్లోనే ముగించేశాడు – గోపీచంద్

‘విశ్వం’ను శ్రీను వైట్ల 75 రోజుల్లోనే ముగించేశాడు – గోపీచంద్

Published on Oct 1, 2024 11:00 PM IST

మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘విశ్వం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కిస్తుండటంతో టాలీవుడ్ వర్గాల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. చాలా గ్యాప్ తరువాత శ్రీను వైట్ల మరోసారి పూర్తి ఎంటర్‌టైనింగ్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలిపారు. దీంతో ‘విశ్వం’ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అదరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో గోపిచంద్ ఈ చిత్రం, దర్శకుడు శ్రీను వైట్ల గురంచి కొన్ని ఇంట్రెస్టింగ్ కామంట్స్ చేశారు. విశ్వం సినిమాను దర్శకుడు శ్రీను వైట్ల చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్నారని.. ఈ సినిమాను ఆయన కేవలం 75 రోజుల్లోనూ పూర్తి చేశాడని గోపీచంద్ తెలిపాడు.

‘విశ్వం’ సినిమాపై శ్రీను వైట్ల పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని. ఈ సినిమాతో ఆయన తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయమని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో అందాల భమ కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించగా, అక్టోబర్ 11న

సంబంధిత సమాచారం

తాజా వార్తలు