లేటెస్ట్: నీల్ ప్రాజెక్ట్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ అడుగు పెట్టేది ఆరోజే

లేటెస్ట్: నీల్ ప్రాజెక్ట్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ అడుగు పెట్టేది ఆరోజే

Published on Apr 9, 2025 1:00 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో చేస్తున్న అవైటెడ్ సినిమా కూడా ఒకటి. అయితే ఆల్రెడీ తారక్ లేకుండా కీలక ఎపిసోడ్ ని నీల్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా కొంచెం గ్యాప్ తర్వాత మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ని నేడు అందిస్తున్నట్టుగా తెలిపారు. మరి ఆ అప్డేట్ ఏంటో ఇపుడు బయటకి వచ్చేసింది.

దీనితో ఈ భారీ సినిమా సెట్స్ లో తారక్ ఎప్పుడు అడుగు పెట్టనున్నాడో రివీల్ చేశారు. దీనితో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఈ ఏప్రిల్ 22 నుంచి అడుగు పెట్టబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి దీనితో ఓ క్రేజీ ఎపిసోడ్ లో తారక్ జాయిన్ కానున్నాడట. ఇక ఈ భారీ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ సహా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వచ్చే ఏడాది జనవరి 9న గ్రాండ్ గా రిలీజ్ కి మేకర్స్ సిద్ధం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు