కొరియన్ చిత్రం మిడ్ నైట్ రన్నర్స్ చిత్రాన్ని తెలుగు లోకి తీసుకు వస్తున్నారు సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్ మరియు క్రాస్ పిక్చర్స్. అయితే ఓ బేబీ చిత్రం తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్ రిపీట్ కానుంది. అయితే ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో ప్రధాన పాత్రల్లో రెజీనా కాసాండ్రా మరియు నివేధా థామస్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దగ్గుబాటి సురేష్ బాబు మరియు సునీత తాటి నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “ఇండియన్ 2, 3” లలో మెయిన్ పాయింట్ ఇదే – శంకర్
- పోల్ : తెలుగు రాష్ట్రాల్లో “RRR” డే 1 రికార్డుని “కల్కి” బ్రేక్ చేస్తుందా?
- యాక్షన్ మూడ్ లో ‘విశ్వంభర’..!
- యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటున్న ‘బడ్డీ’ ట్రైలర్
- వీడియో : భారతీయుడు 2 ట్రైలర్ (కమల్ హాసన్, శంకర్)
- ఆ మల్టిప్లెక్స్ లో “కల్కి” రికార్డ్ షోస్ ఫుల్స్ తో సెన్సేషన్
- “వార్ 2” లో మ్యాడ్ సీక్వెన్స్ పూర్తి చేసిన తారక్, హృతిక్!?
- ఇది మీకు తెలుసా? దీపిక ‘కల్కి’ కంటే ముందే తెలుగు నటించిన సినిమా వేరే ఉందని