డైరెక్టర్ డార్లింగ్ స్వామి దర్శకత్వం వహించిన ‘రొమాన్స్’ సినిమా నిజాం ఏరియాలో సేఫ్ కలెక్షన్లను నమోదు చేసుకొని సురక్షితంగా బయట పడింది. ఎంత మంది విమర్శకులు విమర్శించినప్పటికి బాక్స్ ఆఫీసు వద్ద ఏ పెద్ద సినిమా విడుదలకాకపోవడంతో విడుదలైన అన్ని ఏరియాలలో సేఫ్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా నిర్మాత ఎస్.కె.ఎన్ తెలిజేసిన దాని ప్రకారం ఈ సినిమా ఇప్పటివరకు రూ. 80 లక్షల షేర్ ను సాదించిది. ఇది కేవలం నిజాంలో సాదించిన కలెక్షన్స్ మాత్రమే. సీమాంద్ర ఏరియాలలో జరుగుతున్న పొలిటికల్ ఆందోళనల వల్ల ఈ సినిమా కలెక్షన్లపై కొంత ప్రభావం చూపిందని సమాచారం.
‘
నైజాం ఏరియాలో సేఫ్ కలెక్షన్ వసూలు చేసిన రొమాన్స్
నైజాం ఏరియాలో సేఫ్ కలెక్షన్ వసూలు చేసిన రొమాన్స్
Published on Aug 5, 2013 9:20 AM IST
సంబంధిత సమాచారం
- మొదటి షో వివరాలు : బైకర్
- ‘బైకర్’కి బూస్ట్ ఇచ్చిన సెన్సార్ పాజిటివ్ రిపోర్ట్..!
- కురుక్షేత్రం : బాలయ్య కోసం ఆ డైరెక్టర్ డబుల్ ట్రీట్..?
- అదిరిపోయిన ‘పెద్ది’ కొత్త పోస్టర్.. డైలమాలో ఫ్యాన్స్..!
- లేటెస్ట్ యూత్ఫుల్ డ్రామా ‘యూత్’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా..?
- ‘డెకాయిట్’ ట్రైలర్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన అడివి శేష్.. ఎప్పుడంటే..?
- ‘రామ’ ఫస్ట్ గ్లింప్స్ : రామాయణం నుంచి పురుషోత్తముడి దర్శనం..!
- పోల్ : ‘రామాయణ’ నుండి రామ ఫస్ట్ గ్లింప్స్ ఎలా అనిపించింది?
- మరోసారి మైత్రీ తో చేతులు కలుపుతున్న ప్రదీప్ రంగనాథన్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చేసిన ‘యుఫోరియా’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
- ‘బైకర్’ కి ప్రభాస్ సపోర్ట్.. ఇక రేస్ మొదలెట్టాల్సిందే..!
- వీడియో : రామాయణం – రామ గ్లింప్స్ (రణబీర్ కపూర్, సాయి పల్లవి)
- అక్కినేని హీరోతో మారుతి నెక్స్ట్ మూవీ సెట్ అయ్యేనా..?
- ఆ డైరెక్టర్తో అల్లు అర్జున్ సూపర్ హీరో మూవీ..?
- పెయిడ్ ప్రీమియర్స్కు సిద్ధమైన ‘రాకాస’.. ఎప్పుడంటే..?
- ‘బైకర్’ ప్రీమియర్ షోలకు సాలిడ్ రెస్పాన్స్..!
- టీజర్ టాక్ : ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ డ్రామాగా ప్రదీప్ రంగనాథన్ LIK


