యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరో నాగ చైతన్య అక్కినేని హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “తండేల్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ని మేకర్స్ జోరుగా పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన దగ్గర జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ ఈ ప్రీ రిలీజ్ ని నేడు ఫిబ్రవరి 1కి ఫిక్స్ చేశారు కానీ ఇపుడు దీనిని వాయిదా వేసినట్టుగా అనౌన్స్ చేశారు.
చాలా మంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్ గా వస్తుండడంతో మరింత ఆసక్తి కనబరచగా ఇపుడు ఈ ఈవెంట్ ని రద్దు చేసి మరింత ఘనంగా జరుపుకుందాం అంటూ కొత్త డేట్ ని అనౌన్స్ చేశారు. దీనితో రేపు ఫిబ్రవరి 2న చేస్తున్నట్టుగా కొత్త డేట్ ఇచ్చారు. సో రేపటి వరకు ఎగ్జైట్మెంట్ ని అభిమానులు ఆపుకోవాల్సిందే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా బన్నీ వాసు నిర్మాణం వహించారు.
The ICONIC #ThandelJaathara on February 2nd.
The event will be GRANDER and BIGGER.
Ee Saari Assalu Guri Thappedhe ledhesss ????????⚓
▶️ https://t.co/IjDzQ18EoX#Thandel #ThandelonFeb7th
Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP @GeethaArts #AlluAravind… pic.twitter.com/9KOoPei2re— Geetha Arts (@GeethaArts) February 1, 2025