వేదిక, ఈ కథానాయిక చివరగా సుమంత్ సరసన “దగ్గరగా దూరంగా” చిత్రం లో కనిపించారు.తాజా స+మాచారం ప్రకారం బాలా రాబోయే చిత్రం “ఎరియుం తానల్” చిత్రం లో ప్రధాన పాత్య్హ్రకు ఈ తార ని ఎంచుకున్నారు. అథర్వ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు చేపలు పట్టే వారి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది ఈ మధ్యనే రామనాథపురం లో చిత్రీకరణ జరుపుకుంది. బాల చిత్రాలలో కథానాయిక పాత్రలు ఎలా ఉంటాయో తెలుసు ఇలాంటి పాత్రలో వేదిక ఎలా కనిపించబోతుంది అనేది ఆసక్తి కరమయిన విషయం. మణిరత్నం చేస్తున్న “పూక్కాడై” చిత్రం కూడా ఇదే సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రం లో గౌతం మరియు సామంత పాదన పాత్రలు పోషిస్తున్నారు. రెండు చిత్రాల నేఫధ్యం ఒకటే అయిన చిత్రాలు ఒకటిగా ఉండవేమో అనిపిస్తుంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : రత్నం – సిల్లీ యాక్షన్ ఎంటర్ టైనర్!
- మీకు తెలుసా? : కమల్ తో సౌందర్య చేయాల్సిన మొదటి సినిమా ఇదని
- ‘అఖండ – 2’ : ఆ రోజున అనౌన్స్ మెంట్ రానుందా ?
- లెటర్బాక్స్డ్ టాప్ 100 లో మహేష్ బాబు డబుల్ బొనాంజా
- ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో “ఓ మై గాడ్ 2” తెలుగు
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఫ్యామిలీ స్టార్’
- నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై అల్లరి నరేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్